Home » Government of India
నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.
మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తాజాగా ఒక కథనంలో వెల్లడించింది.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం..
LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పిజి సిలిండర్పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
DA, DR Hike In March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) త్వరలో శుభవార్త వినబోతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(డీఏ)(DA) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ(DA) 50 శాతానికి పైగా చేరుకుంటుంది. సీపీఐ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ ఎంత పెంచాలనేది..
Subsidy on Potash: ఓవైపు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు(Farmers) పోరాటం సాగిస్తుండగా.. మరోవైపు రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం(Union Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది.
PM Surya Ghar Muft Bijli Yojana: ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం.
ఒకటో తారీఖు వస్తోందంటే.. సగటు మధ్య తరగతి మనిషికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన కలుగుతుంటాయి. చిన్న పాటి ఉద్యోగాలు మొదలుకొని.. ఓ మోస్తరు జాబ్లు చేసే వారంతా ఒకటో తేదీన తమ ఇంటి బడ్జెట్కు సంబంధించిన లెక్కలు సరిచూసుకుంటూ ఉంటారు. అలాగే..
తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించింది.