Home » Gulf News
బహ్రెయిన్లోని తెలుగు కళా సమితి ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన గంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను కువైత్లోని అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటనకు సంబంధించి వివరాలను అతను ఆంధ్రజ్యోతికి వివరించాడు.
ఎడారి దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పోటాపోటిగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్లకు చట్ట బద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు.
గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.
దుబాయిలో క్రెడిట్ కార్డు కుంభకోణంలో మోసగాళ్ళ వలలో ఇరుక్కుపోయిన ఓ ప్రవాసీ యువకుడు.. అక్కడి కాంగ్రెస్ ప్రవాసీ విభాగం నాయకుడి చేయూతతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.
సుదీర్ఘ కాలం పాటు దుబాయిలో నివసించి, ఎమిరేట్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన సుదీర్ఘ కాల ప్రవాసీ అయిన తాడేపల్లి రామారావు ఇక లేరు.
రంజాన్ సెలువులలో తెలుగు పర్యాటక బృందాలు