Home » Haryana
హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హర్యానా కేంద్ర పరిశీలకునిగా వెళ్లిన అమిత్షా, నయబ్ సింగ్ సైనీ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ బండారు దత్తాత్రేయను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు.
ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.
హర్యానా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.
హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం నాయబ్ సైనీ ఢిల్లీలో బీజేపీ హైకమాండ్తో సమావేశం నిర్వహిస్తుండగా.. పంచకులలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానాలో ప్రమాణ స్వీకార తేదీని మార్పు చేశారు.
హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యే, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటే కారణమని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ..