Home » Health Latest news
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. ఇవి కాకుండా మధుమేహ రోగులకు పెద్ద ముప్పు పొంచి ఉంది.
వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే..
రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆహారాలతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్ ఇన్ ద వరల్డ్’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది.
పానీపూరి భారతీయ స్ట్రీట్ ఫుడ్ లో రారాజుగా పరిగణింపబడుతుంది. చిన్నా పెద్దా అందరూ పానీపూరీ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలు పానీపూరి తో చాలా ఎమోషన్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. అయితే..
చపాతీ, నూడిల్స్, బిరియానీ, ఫ్రైడ్ రైస్, కర్రీలు.. ఇలా ఏం కొన్నా హోటళ్ళలోనూ, టిఫిన్ సెంటర్లలోనూ అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. దీని వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న ఆహారం మృదువుగా కూడా ఉంటుంది. కానీ..
Dengue Symptoms and Prevention Tips: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వ్యాధులు కూడా పెరుగుతాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఈ డెంగ్యూ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు..
ఒకసారి పెద్దవాళ్లను గమనిస్తే అన్ని పనులు చేసుకుంటూ చురుగ్గా ఉంటారు. ఎంత దూరం అయినా ఆయాసపడకుండా చలాకీగా నడుస్తుంటారు. కానీ ఇప్పటి తరం వాళ్లు మాత్రం 30,40 ఏళ్లకే చాలా వయసైపోయినట్టు ఫీలవుతుంటారు.
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో, శరీరంలోకి వెళ్లే రసాయనాల స్థాయిలను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.