Home » Insurance
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.
రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హలవుతారు. దీనికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్
జీవిత బీమా తీసుకునే వారు ఆరు అంశాల ఆధారంగా పాలసీ ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, బీమా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుతాయని అంటున్నారు.
బీమా పాలసీలపై పాలసీహోల్డర్ల హక్కులకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తిని పెంచాలని ఒత్తిడి చేస్తున్న తరుణంలో బీమా పాలసీలను తప్పుగా అమ్మడం ప్రమాదకర స్థాయికి చేరుకుందని IRDAI సభ్యుడు సత్యజిత్ త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అమ్మే విషయంలో ఫిర్యాదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రజల నమ్మకం, ఆదరణ తోనే జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) 68 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ ముం దుకు సాగుతుందని సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె.సంధ్యారాణి అన్నారు. మోరంపూడి జంక్షన్ వద్ద గల ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం వారోత్సవాలను ప్రారంభించి సంస్థ పతాకాన్ని ఆవిష్క రించి మాట్లాడారు.
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) యువత కోసం నాలుగు కొత్త బీమా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల పేర్లు యువ టర్మ్, డిజి టర్మ్, యువ క్రెడిట్ లైఫ్, డిజి క్రెడిట్ లైఫ్. ఈ పథకాలు ఆగస్టు 5, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.