Home » IPL Auction 2024
క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందంటే.. క్రీడాభిమానుల నుంచి దీనికి ఎంత ఆదరణ దక్కుతోందో..
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిని హర్భజన్ సింగ్ షేర్ చేశారు.
ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఐపీఎల్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ సంచలనం సృష్టించాడు. స్టార్క్ కోసం కోల్కతా నైట్రైడర్స్ టీమ్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి వేలంలో పలికిన అత్యధిక ధర ఇదే.
Gujarat Titans: హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ను నడిపించే బాధ్యత యువ బ్యాటర్ శుభ్మాన్ గిల్పై ఉందని అన్నాడు.
IPL: మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు రెండు ప్రపంచకప్లు అందించడంతోపాటు ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్కు 5 టైటిళ్లు అందించాడు.
ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం దుబాయ్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా సమీర్ రిజ్వీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు.
IPL Auction: ఐపీఎల్ వేలంలో ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. టాప్ క్లాస్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. యంగ్ టాలెంట్పై కోట్లు కుమ్మరించాయి. దీంతో కొందరు యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే ప్లేయర్ల శాలరీలు ఎలా ఉంటాయ్..? మ్యాచ్ ఫీజుల సంగతి ఏంటి? వేలం తర్వాత అభిమానుల్లో నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే..!
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.