Home » IT Raids
ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు.
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..
పాతబస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా షా నవాజ్ నివాసంలో సోదాలు జరిగాయి.
Telangana: భాగ్యనగరంలో ఐటీ సోదాల కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.
ఇంట్లో నగదు పరిమితులు, లావాదేవీలపై ఆదాయపు పన్ను నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
తనకు సంబంధించిన ఇళ్లల్లో ఐడీ దాడులు, వందలాది కోట్ల రూపాయల నగదు రికవరీపై కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు తొలిసారి స్పందించారు. చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధకు గురిచేస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.
ఇటీవల ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని..