Home » Jagan Vizag House
జగన్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు.
వెనకటికెవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట! ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది.
పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు.
రుషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది.
నవరత్నాల్లో (Navarathnalu) భాగంగా పేదలందరికీ ఇళ్లు ఇస్తాం.. మాది పేదల పక్షపాతి ప్రభుత్వం.. ఒకవేళ ఇళ్లు రాకున్నా అప్లయ్ చేసుకున్న 2 నెలల్లోనే అప్రూవల్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ చాలానే ఊదరగొట్టారు సీఎం వైఎస్ జగన్ ..
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) విశాఖకు (Visakhapatnam) వెళ్లేందుకు తహతహలాడుతున్నారా..? ఉగాది (Ugadi) రోజున గృహప్రవేశానికి ముహూర్తం కుదిరిందా..? గోప్యంగా జగన్ ఇంటి (Vizag Jagan House) కోసం అన్వేషణ సాగుతోందా..?