Home » Jio annual plans
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
రిలయన్స్ జియో(Reliance Jio) దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం నెట్వర్క్. జియో ఫ్రెండ్లీ రిచార్జ్ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే రిఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారుల కోసం తగ్గింపు ధరకు ఓ ప్లాన్ను ప్రారంభించింది. మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కంపెనీ తన OTT ప్లాట్ఫారమ్ కోసం ప్రవేశపెట్టిన జియో సినిమా(Jiocinema) ప్రీమియం చౌకైన ప్లాన్ను ఆస్వాదించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్ను అందిస్తున్నాయి.
Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..
సరైన మొబైల్ ప్లాన్ను ఎంచుకోవడం ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ముందున్న పెద్ద టాస్క్. అందుబాటు ధరలు వాటివల్ల ఓనగూరే ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం చాలా కీలకం. నెలవారీ రీఛార్జ్లు గజిబిజిగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.
దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత...