Home » KADAPA
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది..
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు.. క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
కడప జిల్లా: అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శుక్రవారం కడపకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారని అన్నారు. అయితే..
ఏపీ రాజకీయాల్లో నిన్నటి నుంచి కడప లోక్సభ స్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీచేస్తారని.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపక్షపాతితో పనిచేస్తుందని అన్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు ఆదివారం పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
Andhrapradesh: 20ఏళ్ళ పిల్లాడు అజయ్ను నిర్ధాక్షణ్యంగా కొట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని అన్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. శనివారం కడప ఎయిర్పోర్టు నుంచి జగన్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. నిన్న (శుక్రవారం) వైసీపీ నేత, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
Andhrapradesh: పింఛన్ల పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు.
పలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు విద్యార్థుల పాలిట ఇబ్బందికరంగా మారుతోంది. వారిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. ఖాజీపేట బాలికోన్నత పాఠశాలలో ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.