Home » MLA
మహారాష్ట్రలో షెడ్యూల్ తెగల (ఎస్టీ) క్యాటగిరీలో ధన్గఢ్ సామాజిక వర్గాన్ని చేర్చాలన్న డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అధికార వర్గం ప్రజాప్రతినిధుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
పెద్దాపురం, అక్టోబరు 4: ఏలేరు కాలువపై శాశ్వత వంతెన నిర్మాణానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలపారు. మండలంలోని
మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయం వద్ద శుక్రవారంనాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన ఎన్సీపీ ) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కిందకు దూకడం కలకలం రేపింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ జారీచేసే విషయంలో.. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
మండల అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎన్నికల్లో ఆదరించిన పీలేరు నియోజకవర్గ ప్రజ లకు ఏ కష్టం రానివ్వనని ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని పసుపుల గ్రామంలో ఆయన నివాసంలో బుధవారం మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.
తాళ్లరేవు, అక్టోబరు 2: ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీసేవాలో భాగస్వాములైతే గ్రామాలు పచ్చగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం చొల్లంగిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ, లాల్బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలర్పిం చారు. గురుకులంలో విద్యార్థుల సమస్యలను ఎ మ్మెల్యే, ఎంపీ హరీష్ మాధుర్ అ
తుని రూరల్, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యా
హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.