Home » Nandigam Suresh
జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ పేరు ఉంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన ఉన్నారు. నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి చెందింది.
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని ..
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బోట్లు ఎవరివి? వాటిని ఎవరు నడుపుతున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డారా? కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్స్కాండ్ అయ్యారా? అరెస్ట్ భయంతో స్టేట్ దాటి వెళ్లారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ కూడా నిందితుడు. ఈ కేసులో తనన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు..
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50శాతం పదవులు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ఆ మేరకు సీట్లలోనూ వారికి 50 శాతం కేటాయించాం’’ అని సీఎం జగన్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు.
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...