Home » Nara Bhuvaneswari
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం
‘మేము ఏనాడూ అవినీతి సొమ్ముకు ఆశపడలేదు. అవినీతి సొమ్ము ఎంత సంపాదించినా పాపాలను మూటగట్టుకోవడం తప్ప అది చేతిలో నిలవదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ
Nara Bhuvaneswari: కంచిబందార్లపల్లిని దత్తత తీసుకున్న నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు.
ఎన్నికల సందర్భంగా సేవా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చిన సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలు విద్యార్థులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ పిల్లలతో ఆమె ఆనందంగా గడిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత సభకు విచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడంతో శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు సభకు రావడంతో ఆయన సతీమణీ భువనేశ్వరి సంతోష పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.
Nara Bhuvaneshwari Birthday: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు నేడు. ఆమె జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ విషెష్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు.
తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తెలిపారు.