Home » NHRC
ఫాస్టాగ్ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులు, ట్యాగ్ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని
దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్హెచ్ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో తొమ్మిది రోడ్లను నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
ఎన్హెచ్ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్హెచ్-65) నిర్వహణ బాధ్యతల నుంచి జీఎంఆర్ సంస్థ తప్పుకొంది. ఈ మేరకు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ల బాధ్యతలను వదులుకుంది.
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు.
జాతీయ బాలల హక్కుల కమిషన్(National Child Rights Commission) పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణతేజ (IAS Krishna Teja)కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్హెచ్ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది.
సందేశ్ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్పై ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దివ్యాంగురాలు సాయిలక్ష్మి చంద్రపై దాడి చేశారంటూ ఆమె తల్లి ఆరుద్ర ఫిర్యాదు చేసింది.