Home » Peethala sujatha
సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత (Peethala Sujatha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు సాక్షిలో తప్పుడు రాతలు కూడా అలాగే ఉన్నాయని విమర్శించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...
జగన్ ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు పెరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.
తన అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీలను వాడుకుని వారిని బలిచేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పీతల సుజాత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రగొండపాలెంలో టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పై జరిగిన దాడిని మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujata) ఖండించారు.
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) సతీమణి చందనను మాజీమంత్రి పీతల సుజాత (Peethala Sujatha) పరామర్శించారు.