Home » Protest
K. Rammohan Naidu: ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖపట్నం పర్యటనపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖపట్నానికి త్వరలో ఐటీ సంస్థలు వస్తు్న్నాయని తెలిపారు.
GHMC: ప్రజలకు ఉచితాల పేరుతో పలు పథకాలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వాలు పులి మీద స్వారీ చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొంటున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ కేడర్ సోమవారం అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు హామీ ఇచ్చిన ప్రతీ ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.
దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
మహపుజ అలం ఇటీవల ఫేస్బుక్ ఫోస్ట్లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.
ఇవాళ మళ్లీ పంజాబ్ రైతుల బృందం తమ డిమాండ్లతో ఢిల్లీకి పాదయాత్ర చేస్తోంది. ఈ క్రమంలో రైతులను ఢిల్లీ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ-హర్యానా శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.