Home » Reliance Jio
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,
వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్లెస్ చందాదారులను కలిగి ఉంది.
రిలయన్స్ జియో(Reliance Jio) దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం నెట్వర్క్. జియో ఫ్రెండ్లీ రిచార్జ్ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే రిఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..
ఐపీఎల్ సీజన్ కావడంతో రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇది ఎయిర్టెల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ప్లాన్లా కనిపిస్తోంది. కొత్త డేటా ప్లాన్ ప్రకారం అతి తక్కువ ధరకే 25 జీబీ డేటా ఒకరోజు లిమిట్తో రాబోతోంది.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్టాప్ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్టాప్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్టాప్నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.