Home » Rohit Sharma
టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.
ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..
టీ20 వరల్డ్కప్లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో..
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్కప్లోనూ వైస్-కెప్టెన్గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తమ అభిమానులకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్..
టీమిండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?
శ్రీలంక టూర్కు సిద్ధమవుతున్న వేళ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ తన ప్రణాళిక ఏంటో వివరించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు.
టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను..
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.