Home » Senior citizens
ఆ తల్లి వయసు 70 ఏళ్లు! ఆమెకు 44 ఏళ్ల కుమారుడు! 23 ఏళ్లుగా! కండరాలు చచ్చుబడిపోయి.. కాళ్లు, చేతులు పనిచేయక పూర్తిగా మంచం పడితే.. పొద్దున ముఖం కడిగించడం మొదలు..
కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పింఛన్దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు తమకు పాత పెన్షన్ విధానమే కావాలని ఆందోళనలు చేస్తున్నాయి. అందుక్కారణం.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండానే భవిష్యత్కు ఓపీఎస్ విధానం భద్రత కల్పిస్తుండడమే..! అంతేకాకుండా..
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
ఆ అవ్వ వయస్సు వందేళ్లపైనే! నా అనేవాళ్లెవరూ లేరు. చాలా ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ పండుటాకుకు ఇప్పుడు ఆ ఇల్లూ లేకుండా పోయింది. వర్షాలకు తడిసి ఇంట్లోని ఓ భాగం కూలిపోయింది.
ఆపన్నులకు ఇవ్వాల్సిన ‘ఆసరా’.. అనర్హులకూ అందించేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్, పైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం కింద గత ప్రభుత్వం పింఛన్లు అందజేసింది.
వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బెదిరించి.. అయోమయానికి గురిచేసి నిలువునా దోచుకుంటున్నారు. హైదరాబాద్ నాచారంలో నివసించే ట్రాన్స్కో రిటైర్డ్ ఉన్నతాధికారి(75) నుంచి ఇలానే ఏకంగా రూ.5 కోట్ల వరకు కాజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ......
పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.
వృద్ధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...