Home » Teacher
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో దీనిని పూర్తి చేయనున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరమ్మా దారి తప్పింది. ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. తాను కోరినప్పుడల్లా అతనితో కామవాంఛ తీర్చుకుంది. ఈ వ్యవహారం ఎలాగోలా బయటకు పొక్కడంతో..
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది.
సాధారణంగా సైబర్ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్ ఇచ్చిందో మహిళా టీచర్. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు..
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు.
తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ)కు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలని సూచించారు.
పదోన్నతుల్లో ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)లకు న్యాయం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. వారిని నియమించినప్పుడు ఒక నియమం, పదోన్నతి కల్పించే సమయంలో మరో నియమం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ మరువలేనిదని, 15ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.