Home » Tuni
తుని రూరల్, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి
తొండంగి, సెప్టెంబరు 13: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరందించడమే తన లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం ఆ
తుని రూరల్, సెప్టెంబరు 6: గత వైసీపీ పాలనలో అడ్డుగోలుగా దోచుకున్న భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ నిర్వహించి గత పాల కుల అవినీతిని నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తేటగుంట టీడీపీ కార్యాయలంలో పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు,
తుని రూరల్, సెప్టెంబరు 4: యువ నాయకత్వం ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. యనమలతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యా రు. జిల్లా అభివృద్ధి ప్రణాళికపై చ
తుని రూరల్, ఆగస్టు 30: రైతుల సమస్యలు పరిష్కరించాకే భూ కేటాయింపులు జరగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమ
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.
మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా వైసీపీ (YSRCP) పాలన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. తునిలో ఆదివారం ‘‘వారాహి విజయభేరి’’ సభ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తునిపై హామీల వర్షం కురిపించారు.
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. (Vijay Kumar) తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే.! టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఈయన కీలక శాఖలకు పనిచేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..
తునిలో దళిత యువకుడు రాజు హత్యకు నిరసనగా ఈనెల 30న చలో శృంగవరపుకోటకు మాలమహానాడు పిలుపునిచ్చింది.
యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సోదరుడు కృష్ణుడు (Krishnudu) బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆయన నివాసంలో కలిసారు.