Home » Viral News
స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో లీగ్ దశ మ్యాచ్లు ఈరోజు చివరి రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఈ సీజన్లో పలు సందర్భాలలో కెమెరా దృష్టిలో పడ్డాడు. అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు వైరల్ కావడంతో రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ గోప్యత అశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇరాన్ ప్రెసిడెంట్(iranian president) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) ఆ హెలికాప్టర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. మానవ మనుగడలో మొక్కలు, చెట్ల యొక్క పాత్ర ఎంతో కీలకం. ఈ భూమిపై ఉన్న మొక్కలు, చెట్లతోనే ఇప్పటి వరకు భూమి మనుగడ సాగిస్తోందని, లేకుంటే వాతావరణ మార్పులతో మనుషులు, రకరకాల జంతువులు భూమి నుంచి అంతరించిపోయి ఉండేవి.
నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.
శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలియజేస్తాయి. అలాగే గోళ్ల ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫొటోలో చూపిన విధంగా గోళ్లపై నిలువు గీతలుంటే చాలా ప్రమాదమని అంటున్నారు.
అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.
భారతీయ మహిళలు పబ్లిక్ డ్యాన్స్ల్లో పాల్గొనరంటూ కామెంట్ చేసిన ఓ భారతీయ నెటిజన్ చివరకు విమర్శల పాలయ్యాడు. గార్బా, ఆది వాసీ డ్యాన్స్ల గురించి ప్రస్తావించిన జనాలు అతడితో దబిడిదబిడి ఆడేసుకున్నారు.
ప్రియుడి కోసం అతని ఇంటి బయట స్కూటీపై ఎదురు చూస్తున్న యువతికి.. ప్రియుడి తల్లి బిగ్ షాక్ ఇచ్చింది. రోడ్డు పక్కన ఉన్న యువతి వద్దకు సైలెంట్గా వెళ్లి పట్టుకుంది. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. అసలింతకీ ఆ మహిళ ఆమెను ఎందుకు పట్టుకుంది? ఆ తరువాత ఏం చేసింది? వివరాలు తెలియాలంటే ఈ కథనం..
ఆమె ఓ కేంద్ర మంత్రి. సీనియర్ సిటిజన్, పైగా మహిళ. అలాంటి వ్యక్తికి మెట్రోలో ప్రయాణికులు సీటివ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆమె మరెవరో కాదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). ప్రయాణికులు సీటు ఇవ్వకపోవడంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు.