Home » Viral News
సాధారణంగా పాములంటే ఎక్కువ మంది భయపడతారు కాబట్టి, వాటికి సంబంధించిన వీడియోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దాంతో పాములకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే రైళ్లలో దొరికే ఆహారానికి మాత్రం చాలా మంది ప్రయాణికులు దూరంగా ఉంటారు. దానికి కారణంగా రైళ్లలో అమ్మే ఆహారం చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది.
కొన్ని వేల ఏళ్ల క్రితం మహాసముద్రాల అడుగున మొదటి జీవ కణాలు ఉద్భవించిన రోజుల నుంచి ఇప్పటివరకు ఈ పరిణామ క్రమం నిశబ్దంగా జరిగిపోతూనే ఉంది. చార్లెస్ డార్విన్ వివరించిన పరిణామ క్రమం ఎన్నో ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
సాధారణ వ్యక్తులే కాదు.. నిత్యం ఎంతో బిజీగా ఉండే పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో కొంత సమయం సోషల్ మీడియా కోసం కేటాయిస్తారు. తమకు ఆసక్తికరంగా అనిపించిన లేదా ఫన్నీగా ఉండి నవ్వు తెప్పించిన వీడియోలను తమ ఫాలోవర్లతో పంచుకుంటారు.
ఆకాశ్ అంబానీ టాప్ లెస్ రోల్స్ రాయిస్ కారు నడుపుతుండగా ఇషా అతని పక్కన కూర్చున్నారు. శ్లోకా మెహతా వెనక సీటులో కూర్చున్నారు.
సౌకర్యవంతంగా, చవకగా ఉండే రైలు ప్రయాణం చాలా మందికి ఇష్టం. జనరల్, స్లీపర్, ఏసీ.. ఇలా ఎవరి స్థోమతను బట్టి వారు రైలు ప్రయాణం చేస్తుంటారు. కాస్త డబ్బులున్న వారు ఏసీతో పాటు భద్రత ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఏసీ కోచ్ల్లో ప్రయాణం చేస్తుంటారు.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు కనిపిస్తుంటారు. చెక్కను ఎలా కత్తిరించాలో తండ్రి తన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. అయితే ఇదే చిత్రంలో ఓ బాతు కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..
సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో అమాయక జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ మధ్యన కొన్ని కొత్త నంబర్ల నుంచి వస్తున్న కాల్స్ను గుర్తించడం కష్టంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో థాయ్లాండ్ టెలికం అథారిటీ అప్రమత్తత ప్రకటించింది.
రైల్వేలలో ఆహార పదార్థాల నాణ్యత ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పలు లోపాలు బయటపడగా తాజా ఇదే తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఐఆర్సీటీసీకి చెందిన ఓ వీఐపీ లాంజ్లో భోజనం చేయగా.. రైతా అనే మజ్జిగ పానియంలో బతికి ఉన్న జెర్రి కనిపించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అతడి పోస్ట్ వైరల్గా మారింది.
మన దేశంలోని ఆడ పిల్లలకు పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. అప్పటి వరకు తిరిగిన పుట్టింటిని వదలి వెళ్లిపోవాలి. ఆ సమయంలో భావోద్వేగాలు, కన్నీళ్లు సహజం. కానీ కొంత సేపటికి సర్దుకుని అత్తింటికి బయలుదేరక తప్పదు.