Dhoolipaala: మాచర్ల ఘటన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.

ABN , First Publish Date - 2022-12-16T22:41:04+05:30 IST

Palnadu: వైసీపీ(YCP) ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందనడానికి మాచర్ల ఘటనే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వం వచ్చిన మూడున్నర సంవత్సరాల నుంచి

Dhoolipaala: మాచర్ల  ఘటన దిగజారుడు రాజకీయాలకు  నిదర్శనం.

Palnadu: వైసీపీ(YCP) ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందనడానికి మాచర్ల ఘటనే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వం వచ్చిన మూడున్నర సంవత్సరాల నుంచి మాచర్లలో నెలకొన్న పరిస్థితులే రాష్ట్రమంతా ఉన్నాయి. ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నాయకులపై దాడులు చేయడం కొత్త కాదు. పల్నాడు ప్రాంతంలో సమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలను వైసీపీ ప్రభుత్వం వచ్చాక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరలా ఆజ్యం పోసుకుంటున్నాయి. బ్రహ్మారెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక పిన్నెల్లి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డాడు.

Updated Date - 2022-12-16T22:41:05+05:30 IST