Home » YCP
మండలంలోని జగనన్న లేఔట్లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్ దిగుమతితో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై
రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు జగన్ ఐదేళ్ల పాలనలో నరకం చూశారు. అక్రమ కేసుల్లో ఇరుక్కుని, అణచివేతకు గురయ్యారు. కానీ ఆ ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తి మాత్రం కోట్లకు పడగలెత్తారు. మరో ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచిన ఆయన రాజధాని ప్రాంతంలో అరాచకాలకు తెగబడ్డారు. భారీగా డబ్బు పోగేసుకోవడంతో పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్బై చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వైసీపీకి కొందరు నేతలు గుడ్బై చెబుతున్నారు. జగన్(YS Jagan)పాలన సూపర్ అంటూ ఐదేళ్లపాటు ప్రశంసలు కురిపించిన నేతలు ఇప్పుడు జగన్కు దూరమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.
తాడిపత్రి పట్టణ సమీపంలోని పాతబ్రిడ్జి వద్ద పెన్నానది ఒడ్డున గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వైఎ్సఆర్ గ్రామీణ పార్కు నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కుకు రూ.50లక్షలు మాత్రమే ఖర్చుచేసి దాదాపు కోటి రూపాయల మేర నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పనులు కూడా అరకొరగానే పూర్తయ్యాయి. పలువురు వైసీపీ నాయకులు నిధులను స్వాహా చేయడమే పనులు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. సజ్జలదిన్నె గ్రామంతోపాటు బండల పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు, వారి పిల్లలకు ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో గత అయిదేళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు.