Share News

జిల్లా వ్యవసాయాధికారి తనిఖీ

ABN , First Publish Date - 2023-11-29T01:18:02+05:30 IST

కరప, నవంబరు 28: మండలంలోని పాతరగడ్డ గ్రామం లో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ సంవత్సరం నుంచి అమలుచేసిన జీపీఎస్‌ విధానం, పనితీరు, అమలుచేస్తున్న విధానం పరిశీలించారు. అనంతరం రైతుల

జిల్లా వ్యవసాయాధికారి తనిఖీ

కరప, నవంబరు 28: మండలంలోని పాతరగడ్డ గ్రామం లో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ సంవత్సరం నుంచి అమలుచేసిన జీపీఎస్‌ విధానం, పనితీరు, అమలుచేస్తున్న విధానం పరిశీలించారు. అనంతరం రైతుల కళ్లాల వద్దకి వెళ్లి ధాన్యం కొనుగోలు విధానం, మద్ద తు ధర, నాణ్యత ప్రమాణాలపై చర్చించారు. నారుమళ్ళు, వెదజల్లు,ఊడుపులు డిసెంబరు31లోపు పూర్తిచేసే విధంగా కృసి చేయాలన్నారు. సర్పంచ్‌ ఏసుబాబుతోకలిసి కాలువలు పరిశీలించారు. కరప సబ్‌డివిజన్‌ ఏడీఏ బాబురావు, మం డల వ్యవసాయాధికారి ఎవీ రాజేష్‌, టెక్నికల్‌ ఏవో గాయిత్రిదేవి, వీఆర్వో కిషోర్‌, వీఏఏ ఆసియా, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:18:03+05:30 IST