Share News

AP HighCourt: ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:53 PM

Andhrapradesh: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనల్లో టీడీపీ నేత లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈరోజు (శనివారం) హైకోర్టులో దాఖలు చేశారు.

AP HighCourt: ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు (AP High Court) రిజర్వ్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనల్లో టీడీపీ నేత లోకేష్‌పై (TDP Leader Lokesh) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈరోజు (శనివారం) హైకోర్టులో దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు నాయమూర్తి.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 23 , 2023 | 12:53 PM