Share News

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా సుబ్బారావు

ABN , First Publish Date - 2023-11-29T00:01:58+05:30 IST

జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌, ఎచ్చెర్ల బ్యాటిలింగ్‌ యూనిట్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) డిపో మేనేజర్‌గా గుంటూరు జిల్లా నరస రావుపేటకు చెందిన డి.సుబ్బారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 24నజిల్లా మద్యం దుకాణల భవనాల యజమానులు, సేల్స్‌మేన్లు సూపర్‌వైజర్ల నుం చి లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై పూర్వ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆది నారాయణ మూర్తి సస్పెండ్‌ అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో పలనాడు జిల్లా నరసారావుపేట ఈఎస్‌గా పనిచేస్తున్న సుబ్బారావు బదిలీపై శ్రీకాకుళం వచ్చా రు. సుబ్బారావు కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీలఠ్కర్‌ను కలుసుకున్నారు.

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా సుబ్బారావు

శ్రీకాకుళం క్రైం: జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌, ఎచ్చెర్ల బ్యాటిలింగ్‌ యూనిట్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) డిపో మేనేజర్‌గా గుంటూరు జిల్లా నరస రావుపేటకు చెందిన డి.సుబ్బారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 24నజిల్లా మద్యం దుకాణల భవనాల యజమానులు, సేల్స్‌మేన్లు సూపర్‌వైజర్ల నుం చి లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై పూర్వ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆది నారాయణ మూర్తి సస్పెండ్‌ అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో పలనాడు జిల్లా నరసారావుపేట ఈఎస్‌గా పనిచేస్తున్న సుబ్బారావు బదిలీపై శ్రీకాకుళం వచ్చా రు. సుబ్బారావు కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీలఠ్కర్‌ను కలుసుకున్నారు.

Updated Date - 2023-11-29T00:01:59+05:30 IST