పాగోడు పంచాయతీ వెలుసోద గ్రామానికి చెందిన గురువు త్రినాఽథరావు (58) పాము కాటుకు గురై గురువారం రాత్రి మృతి చెందారు.
కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నగరంలో కారు దొంగతనం చేసిన వ్యక్తి సింగుపురం వద్ద శ్రీకాకుళం రూరల్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డాడు.
తితలీ తుఫాన్లో నష్టపో యి పరిహారం అందని రైతులకు న్యాయం చేయా లని ఉద్దానం రైతు లు, కవిటి మండ ల టీడీపీ నాయకు లు కోరారు.
మధ్యా హ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాజకీయ తొలగింపులు ఆపాలని సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షులు కె.నాగ మణి, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు.
భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు.
ఉద్యోగం పేరుతో మోసపో యాయమని, విచారణతో కాలయాపన చేయకుండా న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడు కున్నారు.
: గంజాయి మహమ్మారిబారిన పడొద్దని సీఐ నల్లి సాయి అన్నారు.
ఈస్ట్కోస్ట్ రైల్వే ఖుర్ధారోడ్ డివిజన్లో అర్బన్ బ్యాంకుకు ఆఫీస్ బ్యారర్ల ఎన్నికల్లో శ్రామిక్ కాంగ్రెస్ అభ్య ర్థులు విజయం సాధించారు.