Home » Andhra Pradesh » Srikakulam
Beltshops: లోని సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఊరూ రా బెల్టు షాపులు వెలిశాయి.
Bhadramahankali: కోటపాలెం లోని భద్రమహంకాళి తల్లి జాతర బుధవారం ఘనంగా జరిగింది.
Jatara కనుమ పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపాలకుడు పద్మనాభుని జాతర బుధవారం వైభవంగా జరిగింది.
Sankranthi :జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మం గళవారం సంక్రాంతిని, బుధవారం కనుమను జిల్లా ప్రజలు జరుపుకొన్నారు.
Veeragunnamma ‘చేనైనా కోయనీయ్.. లేదా బ్రిటీషోడి కుత్తుకైనా కోయనీయ్..’ అనే నాదంతో బ్రిటీష్ వారిపై సివంగిలా ఎగిసిపడ్డ వీరవనిత సాసుమాన వీరగున్నమ్మను స్మరించుకుంటూ ఆమె వంశీయులంతా కనుమ సందర్భంగా బుధవారం గరుడఖండి గ్రామంలో కలుసుకున్నారు.
Marpu రైతాంగ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన తొలితరం కమ్యూనిస్టు నేత మార్పు పద్మనాభం ఆదర్శనీయుడని వామపక్ష నేతలు అన్నారు.
పాడి పరిశ్రమ అభివృద్ధితో రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
శ్వేతగిరి (శాలిహుండం) అభివృద్ధికి కృషి చేయను న్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
land encroachment జాతీయ రహదారి సమీపాన.. పలాస- కాశీబుగ్గ మార్కెట్కు కూతవేటు దూరంలో ఉన్న బెండికొండపై వందలాది ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతోంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూమిపై కొంతమంది వైసీపీ నాయకుల కన్ను పడింది.