Share News

ఆర్టీసీ ఉద్యోగుల రిలే దీక్ష

ABN , First Publish Date - 2023-11-29T00:10:59+05:30 IST

తమ స మస్యల పరిష్కారం కో సం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎం యు) ఆధ్వర్యంలో ఆర్టీ సీ ఉద్యోగులు ఆర్టీసీ ప్రాంగణం వద్ద రిలే దీ క్షా శిబిరాన్ని నిర్వహించారు.

ఆర్టీసీ ఉద్యోగుల రిలే దీక్ష

విజయనగరం రింగురోడ్డు: తమ స మస్యల పరిష్కారం కో సం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎం యు) ఆధ్వర్యంలో ఆర్టీ సీ ఉద్యోగులు ఆర్టీసీ ప్రాంగణం వద్ద రిలే దీ క్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూ నియన్‌ నాయకులు పీజీ రాఫెల్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయ ఉత్తర్వులు సర్క్యులర్‌ పీడీ 1/2019ను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జీఓలకు విరుద్ధంగా అక్రమ బదిలీలు, సస్పెన్ష న్లు, తొలగించడం సరికాదన్నారు. అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులకు సెలవు లు ఇవ్వడం లేదని ఆరోపించారు. యూనియన్‌ నాయకులు రాములు, సత్యం, చంద్రమౌళి, రామారావు, రాజయ్య, సుజాత, రమణ, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:11:01+05:30 IST