ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు.
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా తెలిపారు.
ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించా లని డీఎంహెచ్వో ఎస్.భాస్కర రావు కోరారు.
విద్యార్థుల్లోగల నైపుణ్యా న్ని వెలికితీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ అన్నారు.
గుర్ల తమ్మిరాజుపేట ఉపాధి హామీ ఫీల్డ్అసిస్టెంట్ పల్లి సరస్వతి అక్రమాలపై డ్వామా ఏపీడీ అరుణశ్రీ శుక్రవారం ఆ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు.
మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక అక్రమాలు బయటపడ్డాయి.
డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
బాలికను అపహరించిన కేసులో నిందితుడు రాయపురెడ్డి సురేష్ను, కుటుంబ సభ్యులను విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు శుక్ర వారం విచారించారు.
మరడాం, కోమటిపల్లి మధ్యలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు.