Share News

YCP leader joined Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ నేత

ABN , First Publish Date - 2023-11-06T21:16:29+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు.

YCP leader joined Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ నేత

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు. జనసేనలో చేరినట్లు ఇరిగెల రాంపుల్లారెడ్డి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు రాంపుల్లారెడ్డి తమ అనుచరుతో కలిసి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. చర్చల అనంతరం పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను పవన్ కళ్యాణ్‌కు రాంపుల్లారెడ్డి వివరించారు.

Updated Date - 2023-11-06T21:22:28+05:30 IST