Share News

Mulugu Dist.: వెంకటాపురంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2023-12-08T10:25:25+05:30 IST

ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.

Mulugu Dist.: వెంకటాపురంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బాణాసంచా కాల్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు జేజేలు పలికి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2023-12-08T10:25:29+05:30 IST