Share News

12 కిలోల మారవ చేప

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:38 AM

చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో గురువారం 12 కిలోల మారవ చేప దొరికింది.

12 కిలోల మారవ చేప

చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో గురువారం 12 కిలోల మారవ చేప దొరికింది. ఇక్కడి జాలర్ల వలకు ఈ పెద్ద చేప చిక్కింది. దీనిని స్థానికులు ఆసక్తిగా చూశారు. చెరువులో నీళ్లు మరింత తగ్గితే ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయని తెలిపారు.

- సదుం

Updated Date - Jul 26 , 2024 | 01:38 AM