Home » Andhra Pradesh » Chittoor
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు.
కుప్పంలో పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభమంటూ ప్రధాన పార్టీలలో మల్లగుల్లాలు
క్యూలో నిలబడిన ఓటర్ల సగటు సమయమిది ఓట్లు ఎక్కువగా ఉన్న కేంద్రాల విభజన ఏదీ? 197 కేంద్రాల్లో 1200కుపైగా ఓట్లు 300 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ 500 ఓట్లకు ఓ కేంద్రం ఏర్పాటు చేయాలంటున్న అధికారులు
రూ.354 కోట్లు వెచ్చించిన వైసీపీ రూ.277 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ రూ.4-5 కోట్లకు పైగా ఇతరుల వ్యయం ప్రలోభాలకే సింహభాగం ఖర్చు
కొందరు దుర్మార్గులు తాము చేసిన పని ఎక్కడ బయటపడుతోందననే భయంతో ఓ గుడి పూజారిని కిడ్నాప్ చేశారు. ఆపై చిత్రహింసలకు గురి చేశారు. తాము పోలీసులమంటూ వచ్చి తీసుకెళ్లిన దుండగులు.. నరకం చూపించారు. ఎలాగోలా వారి చెర నుంచి పూజారి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా.. అసలు విషయం బయటపడింది. ఇంతకీ పూజారిని ఎవరు కిడ్నాప్ చేశారు?
ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విలువైన డీకేటీ భూములను రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ వైసీపీ ముఖ్యనేత అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గవ్యాప్తంగా వందలాది ఎకరాల డీకేటీ భూములను కొద్ది నెలల క్రితం ప్రీ హోల్డ్ జాబితాలో పెట్టారు. డీకేటీ పట్టా పొంది 20 ఏళ్లు పూర్తయిన భూములను ప్రీ హోల్డ్గా గుర్తించారు
గూడూరు మార్కెట్లో శుక్రవారం నిమ్మకాయల ధరలు తగ్గిపోయాయి. నాలుగురోజుల క్రితం కిలో రూ.80 నుంచి రూ.130 వరకు పలికిన నిమ్మకాయలు శుక్రవారం రూ. 30 నుంచి రూ.90 మాత్రమే పలికాయి.
తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, లడ్డూప్రసాద కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ రద్దీ అధికంగా కనిపిస్తోంది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, తర్వాత సంభవించిన హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం ఎన్నికల కమిషన్ నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ కె.రవిమనోహరాచారికి చోటు దక్కింది. ఎస్ఐగా, సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం ఈయన పనిచేశారు.