వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
ABN , Publish Date - May 09 , 2024 | 12:56 AM
కాకినాడ సిటీ, మే 8: పెదపూడి మండలం పెద్దాడలో అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరగా రాజా నగ
కాకినాడ సిటీ, మే 8: పెదపూడి మండలం పెద్దాడలో అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరగా రాజా నగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి పార్టీ కం డువాలు కప్పి ఆహ్వానించారు. చేరినవారిలో వైపీపీ నాయ కులు పల్లపాటి వెంకన్న, అప్పారావు, పల్లపాటి ఎర్రోడు, పైడి మాళ్ల రామకృష్ణ, పి.మోహన్, వారి అనుచరులు ఉన్నారు.