Share News

ఢిల్లీలో చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:17 AM

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు

ఢిల్లీలో చంద్రబాబుకు ఘన స్వాగతం
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఎంపీ కేశినేని చిన్ని

వన్‌టౌన్‌, జూలై 26: ప్రధాని మోదీ అధ్యక్షతన శని వారం నిర్వహించే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) ఘనస్వాగతం పలికారు. పోల వరం, కొత్త డయాఫ్రంవాల్‌ తదితరల అంశాలను సమావేశంలో చంద్రబాబు ప్రస్తావి స్తారని చిన్ని తె లిపారు.

Updated Date - Jul 27 , 2024 | 01:17 AM