Share News

ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓటేయాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:31 AM

ఓటు వేసే ముందు ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రజలకు మంచి చేయడంతో పాటు అన్ని విధాలా ఉపయోగపడే నాయకుడికి ఓటు వేయాలి. ఇప్పటివరకు ఆరుసార్లు నేను ఓటు వేశాను. అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. గతంలో పోటీదారులు మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉండేది. నాయకులు ప్రజలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుతం సమాజంలో నైతిక విలువలు లేవు. రాజకీయల్లో అవినీతి ఎక్కు వైంది.

ప్రజలకు మంచి చేసే  నాయకుడికి ఓటేయాలి

మందస: ఓటు వేసే ముందు ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రజలకు మంచి చేయడంతో పాటు అన్ని విధాలా ఉపయోగపడే నాయకుడికి ఓటు వేయాలి. ఇప్పటివరకు ఆరుసార్లు నేను ఓటు వేశాను. అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. గతంలో పోటీదారులు మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉండేది. నాయకులు ప్రజలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రస్తుతం సమాజంలో నైతిక విలువలు లేవు. రాజకీయల్లో అవినీతి ఎక్కు వైంది.

-బెస్త కామేశ్వరరావు, మహేంద్ర రైతుసంఘం అధ్యక్షుడు

Updated Date - May 09 , 2024 | 12:31 AM