Share News

Thadepalli : మణిపాల్‌ ఆస్పత్రికి గవర్నర్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:55 AM

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని మణిపాల్‌ ఆస్పత్రికి వచ్చారు. గతంలో శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్‌ సాధారణ

Thadepalli : మణిపాల్‌ ఆస్పత్రికి గవర్నర్‌

తాడేపల్లి టౌన్‌, జూలై 18: రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని మణిపాల్‌ ఆస్పత్రికి వచ్చారు. గతంలో శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్‌ సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.పరీక్షల అనంతరం విజయవాడ రాజ్‌భవన్‌కు తిరిగి వెళ్లారు. గవర్నర్‌ రాక సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 03:55 AM