Home » AP Politics
Andhra Pradesh: వైసీపీ హయాంలో మంజూరుచేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కు ఆదేశాలు జారీచేసింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీ సీఐడీ రంగంలోకి దిగుతోంది. తణుకులో జరిగిన కుంభ కోణం పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శాసనసభలో ప్రస్తావించారు. తాడేపల్లిగూడెం కుంభకోణంపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబి మున్సిపల్ అధికారులకు వివరాలు అందజేశారు.
YS Jagan: జగన్ తన సొంత పత్రికకు ఐదేళ్లపాటు జనం సొమ్మును దోచిపెట్టారు. గత ప్రభుత్వంలో ‘సాక్షి’ పత్రికకు ఏకంగా రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీపై అలకబూనారు! ఇందుకోసం అనేక రకాల కారణాలు చెప్పుకొచ్చారు? మరి ఆయన ఎందుకు అలిగారు? ఆ అలకకు కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Andhra Pradesh Debits: జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదు. పాత పథకాలకే పేర్లు, అమలు తీరు మార్చి ‘బటన్’ నొక్కడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు.
అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వైసీపీకి కొందరు నేతలు గుడ్బై చెబుతున్నారు. జగన్(YS Jagan)పాలన సూపర్ అంటూ ఐదేళ్లపాటు ప్రశంసలు కురిపించిన నేతలు ఇప్పుడు జగన్కు దూరమవుతున్నారు.
ప్రజల సమస్యలను చర్చించి.. పరిష్కారా మార్గాలు కనుక్కోవడం, ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఉపసంహరించుకుని.. రాష్ట్రం, దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునే వేదికలు చట్టసభలు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు.
వైసీపీ(YSRCP)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి నాలుగు రోజులు కాకముందే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య(Kilari Venkata Rosaiah) సైతం రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.