Share News

Kakani Govardhan Reddy: కాకాణి ప్రెస్టేషన్.. ఓటర్లను అవమానించేలా పోస్టులు

ABN , Publish Date - Jun 05 , 2024 | 08:41 AM

ఎన్నికల్లో ఘోర ఓటమితో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్టేషన్ వెళ్లగక్కారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో కాకాణి ఘోరపరాజయం పాలయ్యారు. అపజయాన్ని కాకాణి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.

Kakani Govardhan Reddy: కాకాణి ప్రెస్టేషన్.. ఓటర్లను అవమానించేలా పోస్టులు

నెల్లూరు: ఎన్నికల్లో ఘోర ఓటమితో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్టేషన్ వెళ్లగక్కారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో కాకాణి ఘోరపరాజయం పాలయ్యారు. అపజయాన్ని కాకాణి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. ఓటర్లని అవమానించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగులు పెడుతున్నారు. ‘‘ఏం తక్కువ చేసిండురా... రాజన్న కొడుకూ.. కోరి పథకాన్ని పంపిండురా... పేదింటి వరకూ...’’ అంటూ కాకాణి పోస్టు పెట్టారు. దీనిపై ఏపీ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

For more Andhrapradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 08:41 AM