Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:10 PM

దేశంలో చారిత్రక ప్రదేశం కన్యాకుమారి. మూడు సంద్రాల సంగమం కన్యాకుమారి. ఇక్కడ గల కన్యాకుమారి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. రాయిపై కన్యాకుమారి అమ్మవారు తపస్సు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 1/8

బంగాళాఖాతం- హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలు కలిపే ప్రదేశం కన్యాకుమారి

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 2/8

మూడు సముద్రాల సంగమాన్ని రంగుల్లో గుర్తించొచ్చు

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 3/8

సముద్రతీరంలో కన్యాకుమారి ఆలయం, ఒంటికాలిపై తపస్సు

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 4/8

రాయిపై ధ్యానం చేసిన వివేకానంద.. దాంతో వివేకానంద రాక్ మెమోరియల్ పేరు

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 5/8

రాయిపై రెండు ప్రాకారాలు.. కన్యాకుమారి కాలి గుర్తు గర్భగుడి ఒకటి, మరొటి స్వామి వివేకానంద ధ్యానమందిరం

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 6/8

లోక్ సభ ఎన్నికలకు ముందు ఇక్కడ మూడు రోజులు ధ్యానం చేసిన ప్రధాని మోదీ

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 7/8

వివేకానంద రామ్ మెమోరియల్ నుంచి తిరువళ్లువర్ విగ్రహానికి మధ్య సముద్రంపై బ్రిడ్జీ

 Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా 8/8

రూ.37 కోట్లతో అద్దాల బ్రిడ్జీ నిర్మిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం

Updated at - Oct 08 , 2024 | 09:10 PM