Share News

సీఎంఆర్‌ఎఫ్‌కు దివీస్‌ లాబొరేటరీస్‌ రూ.5 కోట్ల విరాళం

ABN , Publish Date - Sep 15 , 2024 | 04:07 AM

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి...

సీఎంఆర్‌ఎఫ్‌కు దివీస్‌ లాబొరేటరీస్‌ రూ.5 కోట్ల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి శనివారం దివీస్‌ లాబొరేటరీస్‌ 5కోట్ల విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును కంపెనీ సీఈవో డాక్టర్‌ కిరణ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి అందజేశారు.

Updated Date - Sep 15 , 2024 | 04:07 AM