Share News

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:01 AM

సింగరేణి సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరాం బుధవారం ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

MD Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో సింగరేణి సీఎండీ బలరాం భేటీ..

సింగరేణి సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరాం బుధవారం ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి విస్తరణ, సంస్థ అభివృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారు. అభిప్రాయాలను పంచుకున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 03:01 AM