Share News

Yadadri: నాలుగో రోజుకు చేరిన లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 14 , 2024 | 07:41 AM

యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Yadadri: నాలుగో రోజుకు చేరిన లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి (Sri Lakshminarasimha Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu)వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7.00 గంటలకు హంస వాహన అలంకార సేవ జరగనుంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాగా ఈనెల 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Updated Date - Mar 14 , 2024 | 07:41 AM