సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ పశుసంవర్థక శాఖ కార్యాలయ ప్రాంగణంలోని భవనాలు నిరుపయోగంగా మారాయి.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బైరెడ్డి మట్టారెడ్డి(105) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెం దారు.
తన భూమిలోని కడీలు ధ్వంసం చేశారని ఓ రైతు పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించాడు.
దేశ సేవ చేయాలనే సంకల్పం... సోదరుడి స్ఫూర్తితో అగ్నివీర్గా ఎంపికై అసోంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ యువకుడు అనారోగ్యంతో కన్నుమూశాడు.
సైనికులు దేశభక్తికి నిలువెత్తు ప్రతీకలని ఆర్మీ కళాశాల డైరెక్టర్ కెప్టెన్ రాఖీ చౌహాన్ అన్నారు. శుక్రవారం బీబీనగర్ పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో సెంట్రల్ బ్యూ రో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం లో ఆమె పాల్గొన్నారు.
మృతి చెందిన వ్యక్తి పేరిట నూతన విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ కుటుంబం మీటర్ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్ఎంపై దాడి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది.
ప్రస్తుత వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుమతిచ్చింది. ఏర్పాటు వ్యయంలో 50శాతం సీపీసీబీ, మిగతా 50శాతం తెలంగాణ కాలుష్య నియంత్ర ణా మండలి భరించనున్నాయి.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వనమహోత్సవం’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడంలేదు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం భారీ వర్షాలు కురవగా, ఈసారి వరణుడు ముఖం చాటేశాడు.
పేదలకు ఇళ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే వరకు పాలకులపై పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు.