అరేయ్ సన్నాసి.. దేవుడిని నల్లరాయి అంటావా..?

ABN, Publish Date - Sep 23 , 2024 | 04:05 PM

తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.

తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీసే పరిస్థితి దాపురించింది. అలాంటి వేళ.. భూమన వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు టి. జోత్స్న తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Updated at - Sep 23 , 2024 | 04:05 PM