Home » Editorial » Kothapaluku
‘‘చంద్రబాబు నాయుడులో మార్పు ఆశించడం వేస్ట్.. పేరుకే కూటమి ప్రభుత్వం గానీ వైసీపీ–2 ప్రభుత్వం ఉన్నట్టుగానే ఉంది’’ –సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పుంఖానుపుంఖాలుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యల సారాంశం...
‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్ కేరెక్టర్కు ఒక డైలాగ్ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకొన్నారు.
‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై
ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పాలకులు
ఆంధ్రప్రదేశ్లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు, విశ్వసనీయత వంటి పదాలు వల్లె వేస్తున్నాయి. ‘దేవుడా ఇదెక్కడి ప్రజాస్వామ్యం’ అని సదరు గొంతులు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా...
‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..
ఓట్ల లెక్కింపునకు సమయం సమీస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోస్టులు పెడుతూ వీడియోలు చేస్తూ వదులుతున్న వారి హడావుడి కూడా...
‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...
హమ్మయ్య! ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగునాట అధికార, ప్రతిపక్ష నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం...
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...