Home » AP Assembly Speaker
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మద నపల్లె మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తు న్నారు.
క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు.
తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది.
Andhrapradesh: గత సమావేశాల వరకూ గవర్నర్ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అసాధారణ రీతిలో ఆంక్షలు, ఇబ్బందులు, వివక్షకు గురైన దమ్మున్న మీడియా సంస్థ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి (ABN Andhrajyothy) ఏపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ గుడ్న్యూస్ చెప్పింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది రోజులు గడుస్తోంది. అలాగే 16వ శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తైంది. 16వ శాసనసభ తొలిసమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత అని, ఆయనకు స్పీకర్ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు
రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా బీసీ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం, ముఖ్యమంత్రి