Home » AP Tourism
ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, చాపరాయి జలపాతాల సందర్శనకు రాష్ట్ర పర్యాటన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో కటికి, చాపరాయి జలపాతాలకు భారీగా వరదనీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.
Andhrapradesh: తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు.శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఆ గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. అలాగే తిరుమలకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు రైలును, విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి తిరుమల భక్తులకు కోసం ఏపీ పర్యాటక శాఖ బంపారఫ్ ప్రకటించింది.