Home » Benjamin Netanyahu
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదివారం తన శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, తమ శక్తి సామర్థ్యాలపై అనుమానం పెట్టుకోవాల్సిన..
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసిన హమాస్ ముష్కరులు.. అదే సమయంలో కొందరు పౌరుల్ని బందీలుగా తీసుకెళ్లారు. ఒకసారి ఇరువర్గాల మధ్య జరిగిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందంలో భాగంగా..
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.
అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్లూ హమాస్ పాలించిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అనంతరం ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా.. గాజాలోని సామాన్య పౌరులు అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో.. గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. అటు..
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేసన్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు..
హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, చేపట్టిన కఠిన చర్యల కారణంగా.. ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు.